logo

బొత్స డ్రామాలాడి ఇదంతా చేశారు: చంద్రబాబు


ఎస్.కోట నియోజకవర్గంలో నిన్న జరిగిన సమావేశంలో
బొత్సపై చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ పార్లమెంటు
పరిధిలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు విశాఖపైనే
ఆధారపడతారని.. కానీ ఈ నియోజకవర్గాన్ని విశాఖలో
కలపకుండా విజయనగరంలో ఉంచారని అన్నారు.
ఇదంతా బొత్స డ్రామాలాడి చేశారని మండిపడ్డారు.
కూటమి అధికారంలోకి రాగానే ఎస్.కోటను విశాఖ
జిల్లాలో కలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

0
0 views